Saturday, March 28, 2020

coronavirus: త్రిముఖ వ్యుహాంతో వైరస్‌ను ఎదుర్కొంటాం, నివారణపై క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యుహాంతో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు శనివారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై.. పరిస్థితిని సమీక్షించింది. వైరస్ నివారణ కోసం పలు కీలక సూచనలు సమావేశంలో చర్చకొచ్చింది. త్రిముఖ వ్యుహానికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం చర్చించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. క్యాబినెట్ సబ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3arl5w9

Related Posts:

0 comments:

Post a Comment