కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యుహాంతో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు శనివారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై.. పరిస్థితిని సమీక్షించింది. వైరస్ నివారణ కోసం పలు కీలక సూచనలు సమావేశంలో చర్చకొచ్చింది. త్రిముఖ వ్యుహానికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం చర్చించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. క్యాబినెట్ సబ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3arl5w9
coronavirus: త్రిముఖ వ్యుహాంతో వైరస్ను ఎదుర్కొంటాం, నివారణపై క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్..
Related Posts:
మహిళా పోలీసులతో అంగన్వాడీ పనులా : పోలీసు పని మాత్రమే చేస్తారు : సీఎస్కు డీజీపీ సవాంగ్ లేఖ..!!ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా రక్షణ కార్యదర్శుల వ్యవహారంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. మహిళా రక్షణ… Read More
ఢిల్లీకి సీఎం జగన్ -కేసీఆర్ పర్యటనతో సడన్ గా : ఆ ఎంపీ అంశం తేల్చరా -ఢిల్లీలో నయా సమీకరణాలు..!!ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయి… Read More
జగన్ ప్రభుత్వానికి కేంద్రం భారీ రిలీఫ్ : ఫలించిన ప్రయత్నాలు : ఆర్దికంగా అంగీకారం..!!ఆర్దికంగా సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కొంత మేర ఉపశమనం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభించింది.… Read More
ఇంకో రౌండ్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు, వంకలు తొణికిసలాడుతోన్… Read More
తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా: ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు, అలర్ట్హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నా… Read More
0 comments:
Post a Comment