అమరావతి: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ఈ పథకం వల్ల సుమారు ఎనిమిది లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక బృందాలకు లబ్ది కలుగుతుంది. వైఎస్సార్ ఆసరా పేరుతో ఇదివరకే ప్రకటించిన ఈ పథకాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతోన్నారు. దీనికోసం బడ్జెట్లో 6345 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R7qMaO
మహిళల కోసం ఏపీలో మరో సంక్షేమ పథకం: 8 లక్షలకు పైగా ఆ గ్రూపులకు బెనిఫిట్: రూ.6345 కోట్లతో
Related Posts:
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. 7 తీవ్రతతో ప్రకంపనాలు... జనం భయాందోళనఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. ద్వీపంలో 7 తీవ్రత ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత 95 కిలోమీటర్ల వరకు ప్రభావం… Read More
ఏపీ సీఎంగా అంజాద్బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొరఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతోన్న వివాదంలో హైకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది. పంచాయితీ ఎన్… Read More
నగ్నంగా చిందులేసిన యువతి: పోలీసులు దుస్తులు వేసినా.., చివరకు ఇంటికిహైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో నగ్నంగా చిందులేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ పోలీస్ అవ… Read More
అగ్గిరాజేసిన ఎమ్మెల్యే కామెంట్స్.. మెట్పల్లిలో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట (వీడియో)..అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మెట్ పల్లిలో బీజేపీ/ హిందూ సంస్థలు ఆ… Read More
సీరంలో ఘోరం: ఐదుగురి ఆహుతి -పుణెలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదంమహారాష్ట్రలోని పుణె కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)' వ్యాక్సిన్ సెంటర్ ప్రాంగణంలో గురువారం చోటుచేసుకున్న… Read More
0 comments:
Post a Comment