న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు దక్షిణ భారతదేశంతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zPR9qj
మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉత్తర, ఈశాన్యంలోనూ
Related Posts:
ఎయిర్పోర్ట్లో చంద్రబాబును తనిఖీపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఐజీ! అంతా నిబంధనల ప్రకారమే..అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఎయిర్పోర్టులో తనిఖీ చేయడంపై పెద్ద దుమారమే రేగింది. బాబుకు సెక్యూరిటీ చెక్ నిర్వహించడంపై మీడియాలో ఓ వర్గం గగ్గోలు … Read More
కేసీఆర్ స్వప్నం సాకారం అయ్యేనా..! అప్పుడే సచివాలయంలోకి పాదం మోపేనా..!!హైదరాబాద్ : తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావుది ఉడుం పట్టు అంటారు. ఏదైనా అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని సాధించుకునేంత వరకు ఉపేక్షించేది లేదనే త… Read More
ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు ... 50 మంది అన్నలు, వీరుడి చెల్లె పెళ్లి చేసిన జవాన్లుససరాం : తనతో పేగు తెంచుకొన్న సోదరుడు లేడు. ఆ లోటు పూడ్చలేం. కానీ పెళ్లి నిశ్చయమైంది. వివాహ క్రతువు జరుగుతుంది. ఇంతలో ఒకరు కాదు .. కాదు ఇద్దరు కాదు 50 … Read More
డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి : తండ్రి స్పీకర్గా..తనయుడు డిప్యూటీగా : నాడు కేసీఆర్ సైతం..!ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక ఇక లాంఛనమే. శాసనసభా స్పీకర్ తమ్మినే… Read More
ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు..!జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టైం ఉందన్న బుచ్చయ్య చౌదరి..!!రాజమండ్రి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలో కూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్… Read More
0 comments:
Post a Comment