న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు దక్షిణ భారతదేశంతోపాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zPR9qj
Sunday, September 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment