నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'Big boss' సీజన్ 5 ఆదివారం ప్రారంభమైనట్లు ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ‘‘తొలుత బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన నాగార్జున అక్కడ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ తర్వాత 'సీజన్-5'లో పాల్గొనే కంటెస్టెంట్లను పరిచయం చేశారు. మొత్తం 19మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లారు. సిరి హనుమంత్ మొదటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tjUXxR
Sunday, September 5, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment