పాకిస్తాన్లో కనిపించకుండా పోయిన భారత రాయబార కార్యాలయ ఇద్దరు ఉద్యోగులను ఆ దేశ పోలీసులు వదిలేశారు. కానీ వారిపై గాయాలు కనిపించడంతో దాడి చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం ఉదయం ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. విషయం భారత విదేశాంగ శాఖకు తెలియడంతో.. భారత ప్రభుత్వం ఒత్తిడి పాకిస్తాన్ తలొగ్గింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hy07jq
ఇద్దరు భారతీయ సిబ్బంది విడుదల.. కనిపించిన గాయాలు, పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు..
Related Posts:
నీరవ్ మోడీ కేసులో తప్పుడు నిర్ణయం ఈడీ డైరెక్టర్పై వేటు వేసిన కేంద్రంఢిల్లీ : ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తప… Read More
ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?హైదరాబాద్ : ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరి… Read More
వైసీపీ గెలిస్తే మాత్రమే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ… Read More
అప్పుడే మొదలైందా ..!? ఆ టీవీ చానల్లకు తన పవరేంటో చూపిస్తానంటూన్న వైసీపీ నేత పీవీపీ !ప్రముఖ నిర్మాత, వైఎస్ఆర్ సిపి విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) తనకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు రెండు తెలుగు వార్తా ఛానళ్… Read More
మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టుమియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిం… Read More
0 comments:
Post a Comment