వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏం చేసినా సంచలనమే. సొంత పార్టీని, సీఎం జగన్ను విమర్శించి.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయనపై నేతలు కేసులు పెట్టడం, బెదిరించడంతో తనకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలని స్పీకర్ని కోరడంతో కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరీ భద్రత కల్పిస్తోంది. సీఎస్ఎఫ్ జవాన్లు ఆయన భద్రతాదళంలోకి చేరిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aL8JQN
రాజు గారి రాజసం చూడూ.. పంచె కట్టుతో.. సీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నీడన..
Related Posts:
ఆకలిపై వ్యాపారం అనుమతించం .. ఎంఎస్పీపై చట్టం చెయ్యండి : పీఎం మోడీ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది చట్టాలు అమలులోకి వస్తే కనీస మద్దతు ధరను పూర్తిగా ఎత్తివేస్తారని రైతుల ఆ… Read More
అదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధరోజుకు కనీసం అరడజను మందైనా బీజేపీ నేతలు ప్రతిపక్షాలపై సీరియస్ కామెంట్లు చేస్తుండటం పరిపాటే అయినా, సరిగ్గా సమయం చూసి దెబ్బకొట్టడంలో మాత్రం తన స్టైలే వే… Read More
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎవరైతే ఓకే.. తన, కుమారుడా..? పీకే టీమ్తో జానారెడ్డి సర్వే..?నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. సాగ… Read More
గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ- పెద్దిరెడ్డి ఎపిసోడ్, ప్రివిలేజ్ కమిటీపై ఫిర్యాదుఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఇవాళ భేటీ అయ్యారు.… Read More
రాజ్యసభలో హైడ్రామా- విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు- ఛైర్మన్ వెంకయ్య మనస్తాపంఇవాళ రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చ కాస్తా ఓ దశలో టీడీపీ వర్సెస్ వైఎస్స… Read More
0 comments:
Post a Comment