వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏం చేసినా సంచలనమే. సొంత పార్టీని, సీఎం జగన్ను విమర్శించి.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయనపై నేతలు కేసులు పెట్టడం, బెదిరించడంతో తనకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలని స్పీకర్ని కోరడంతో కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరీ భద్రత కల్పిస్తోంది. సీఎస్ఎఫ్ జవాన్లు ఆయన భద్రతాదళంలోకి చేరిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aL8JQN
రాజు గారి రాజసం చూడూ.. పంచె కట్టుతో.. సీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నీడన..
Related Posts:
పొంగులేటిపై గులాబీ బాస్ వేటు..! మరి ఖమ్మం లోక్ సభ స్థానంలో ఎవరికి చోటు..!!ఖమ్మం/ హైదరాబాద్ : అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో..! పార్టీ సంపూర్ణ మెజారిటీతో అదికారం లో ఉన్నా తన విషయానికి వచ్చే సరికి వ్యతిరేక … Read More
తెగిన జమ్మలమడుగు పంచాయతీ, రామసుబ్బారెడ్డి రాజీనామా: కడప ఎంపీగా ఆదినారాయణ పోటీకడప: జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా? పార్టీ సీనియర్ నేత… Read More
ముఖ్యమంత్రిపై 100 మందిపై కర్రలతో దాడికి యత్నం, బీజేపీ కార్యకర్తలేనని..న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం నాడు దాడికి పాల్పడ్డారు. నారెల ప్రాంతంలో కర్రలతో సమూహంగా వచ్చ… Read More
రావణుడిగా మోడీ, రాముడిగా రాహుల్.. కాంగ్రెస్ వింత యుద్ధంభోపాల్ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య వార్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలు రణరంగం తలపిస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల వేళ యుద్ధం… Read More
హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం : కోర్టు ఆవరణలోనే పురుగు మంది తాగి..!ఏపికి ప్రత్యేక హోదా కోసం ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన … Read More
0 comments:
Post a Comment