Monday, February 8, 2021

గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ- పెద్దిరెడ్డి ఎపిసోడ్‌, ప్రివిలేజ్ కమిటీపై ఫిర్యాదు

ఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఇవాళ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన సమావేశంలో తాజాగా చోటు చేసుకున్న పలు పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి ఎపిసోడ్‌తో పాటు ప్రివిలేజ్‌ కమిటీ వ్యవహారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p4l8Vb

0 comments:

Post a Comment