ఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఇవాళ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన సమావేశంలో తాజాగా చోటు చేసుకున్న పలు పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి ఎపిసోడ్తో పాటు ప్రివిలేజ్ కమిటీ వ్యవహారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p4l8Vb
గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ- పెద్దిరెడ్డి ఎపిసోడ్, ప్రివిలేజ్ కమిటీపై ఫిర్యాదు
Related Posts:
పుల్వామా-ఇమ్రాన్ఖాన్ ఎఫెక్ట్: ఆధారాలు చూపిస్తావా, సారీ చెప్తావా... అమిత్ షాపై బాబు నిప్పులుఅమరావతి: పుల్వామా ఉగ్రవాద దాడికి, పాకిస్థాన్కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన… Read More
మెట్రో రైలు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే..సినిమాలు, సీరియళ్లు, పాటలు..అన్నీ ఉచితంమెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ఉండటానికి ఉచితంగా సినిమాలు, పాటలు..చివరికి టీవీ సీరియళ్లను కూడా ఉచితంగా చూసే వెసలుబా… Read More
\"అసాధ్యమనుకున్నది సాధ్యమైంది\": 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ట్యాగ్ లైన్ ఇదే..!న్యూఢిల్లీ: సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది 2014 సార్వత్రిక ఎన్నకల సమయంలో బీజేపీ నినాదం. ఈ నినాదంతోనే నాడు ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ దేశం మొత్తం తిరిగి… Read More
పుల్వామా-ఇమ్రాన్ఖాన్ ఎఫెక్ట్: ఆధారాలు చూపిస్తావా, సారీ చెప్తావా... అమిత్ షాపై బాబు నిప్పులుఅమరావతి: పుల్వామా ఉగ్రవాద దాడికి, పాకిస్థాన్కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన… Read More
జగన్ మీడియాకు జనసేన కౌంటర్: 'వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దాం'అమరావతి: ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దామని జనసేనాని పవన్ కళ్యాణ… Read More
0 comments:
Post a Comment