ఇవాళ రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చ కాస్తా ఓ దశలో టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీగా మారిపోయింది. ఈ సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సీఎం జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3juwgtr
Monday, February 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment