1952లో ఏర్పడ్డ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పొచ్చు. 1952-91 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అనంతర కాలంలో మూడుసార్లు తెలుగుదేశం అభ్యర్థుల హవా కొనసాగింది. తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఇంతవరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uqeuxp
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment