కలియుగ వైకుంఠం తిరుపతితోపాటు చిత్తూరు జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం చిత్తూరు లోక్సభ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014 మే 18 తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్లో ఎంపీగా రెండోసారి సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ul9REY
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment