నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ఏపీ ప్రజలకు హితవు పలికారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అయినప్పటికీ ఎవరూ చలించవద్దు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎవర్ని ఎవరూ ఏమీ చేయలేరని, ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా రఘురామ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0rR0F
బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనం
Related Posts:
ఢిల్లీలో రఘురామ పలుకుబడి మామూలుగా లేదుగా: ఏకంగా లోక్సభ సెక్రెటేరియట్, కేంద్ర హోం శాఖఅమరావతి: సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. హస్తినపై తనకు ఉన్న పట్టును, అక్కడున్న పలుకుబడిన… Read More
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ ..చర్యలు తీసుకోవాలని ఎస్ఈసికి చంద్రబాబు లేఖఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలలో అధికార పార్టీ … Read More
రూ.10 వేల కోట్లు కేటాయించండి.. మంత్రి గంగులకు నేతల వినతిబడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ సంక్షేమం కోరుతోంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.… Read More
ఆసక్తికరంగా విజయవాడ కార్పోరేషన్ పోరు- వంశీని రంగంలోకి దింపిన జగన్- టార్గెట్ వారేప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరులో విజయవాడ కార్పోరేషన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఈ … Read More
ప్రజలపై దమనకాండ: అన్నంత పని చేసిన అమెరికా: పొరుగు దేశంపైవాషింగ్టన్: సైనిక పాలనలోకి వెళ్లిన మయన్మార్పై అగ్రరాజ్యం అమెరికా.. ఉక్కుపాదం మోపింది. అక్కడ చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితులు, హత్యాకాండను చూస్తూ ఊర… Read More
0 comments:
Post a Comment