Wednesday, August 26, 2020

బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనం

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ఏపీ ప్రజలకు హితవు పలికారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అయినప్పటికీ ఎవరూ చలించవద్దు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎవర్ని ఎవరూ ఏమీ చేయలేరని, ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా రఘురామ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0rR0F

Related Posts:

0 comments:

Post a Comment