కోల్కతా: పశ్చిమబెంగాల్ రాస్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ.. తన మేనల్డుడిని దారుణంగా హత్య చేసి, కప్బోర్డులో ఉంచింది. బాలుడి తల్లితో గొడవ పడిన తర్వాత ఈ హత్యకు తెగబడింది నిందితురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి శంపా బీబీకి, ఆమె దగ్గరి బంధువైన తజ్మీరా బీబీ అనే మహిళతో తరచూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irCyYW
తల్లితో గొడవ: మేనల్లుడిని కప్బోర్డులో పెట్టి చంపేసింది
Related Posts:
నిమ్మగడ్డకు కౌంట్డౌన్ ప్రారంభం-20 రోజుల్లో రిటైర్మెంట్- పరిషత్ పోరు ముగిస్తారా ?ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో అమీతుమీ సాగించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా తన పంతం నెరవేర్చుకున… Read More
పక్క రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్: ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా రకం: తొలి పాజిటివ్ కేసుబెంగళూరు: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు 10 వేలకు దిగువగా నమోదయ్యే కేసులు.. ఇప్పుడు 20 వేలకు చే… Read More
ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో మమతా బెనర్జీ: కంటిపైనా గాయం: గవర్నర్ పరమార్శ.. చేదు అనుభవంకోల్కత: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముంగింట్లో. ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మ… Read More
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి...హైదరాబాద్లోని చాదర్ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ అతివేగమే ప్రమా… Read More
ఆ ఫోటోలు చూసి షాక్... సోదరుడని నమ్మి కష్టకాలంలో ఆదుకున్న పాపానికి...హైదరాబాద్లో దారుణం వెలుగుచూసింది. వావి వరసలు మరిచిన ఓ దుర్మార్గుడు చెల్లెలి వరసయ్యే యువతి పట్ల పశువులా ప్రవర్తించాడు. కష్ట కాలంలో ఆమె అతనికి డబ్బులిచ… Read More
0 comments:
Post a Comment