కోల్కతా: పశ్చిమబెంగాల్ రాస్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ.. తన మేనల్డుడిని దారుణంగా హత్య చేసి, కప్బోర్డులో ఉంచింది. బాలుడి తల్లితో గొడవ పడిన తర్వాత ఈ హత్యకు తెగబడింది నిందితురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి శంపా బీబీకి, ఆమె దగ్గరి బంధువైన తజ్మీరా బీబీ అనే మహిళతో తరచూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irCyYW
తల్లితో గొడవ: మేనల్లుడిని కప్బోర్డులో పెట్టి చంపేసింది
Related Posts:
Shocking incident: 20 చక్రాల లారీ కింద ఆటో డ్రైవర్ ఏం చేశాడో చూడండి, వీడియో వైరల్ !చెన్నై/ కాంచీపురం: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి మహమ్మారి దెబ్బకు కొంత మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే మరి కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న… Read More
సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని చూడాలంటూ అనిత ఫైర్.. ఆపై సాయిరెడ్డి పంచ్కేరళలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి ఆలయం వ్యవహారాలు చూసే హక్కు ట్రావెన్కోర్ రాజవంశీకులకే ఉంటుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పిన తర్వాత.. ఆంధ్ర… Read More
అందంగా ఉండి, ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు: సచిన్ పైలట్కు అశోక్ గెహ్లాట్ చురకలుజైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. ఓ వైపు రెబల్ నేత సచిన్ పైలట్కు పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ కాంగ్రెస్ పెద్దలు చెబుతుండ… Read More
గుడ్ న్యూస్: కరోనా విరుగుడుకు ఆ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్... అక్టోబర్ నాటికల్లా..!ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్ విరుగుడుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో ఉన్నాయి. అయితే మోడర్నా అనే బయోటిక్ సంస్థ వ… Read More
ఉస్మానియాలో ఘోరంగా పరిస్థితులు.. ముంచెత్తిన మురుగు నీరు.. కేసీఆర్ పై మర్డర్ కేసన్న బీజేపీహైదరాబాద్ సిటీలో బుధవారం భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బంది ముందస్తుగా జాగ్రత్తలు తీసుకో… Read More
0 comments:
Post a Comment