హైదరాబాద్ సిటీలో బుధవారం భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బంది ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రిని మురుగునీరు ముంచెత్తింది. కరోనా వేళ బిక్కుబిక్కుమంటోన్న రోగులు.. వార్డులను మురుగునీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లాలో తెలీక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32mDnxA
ఉస్మానియాలో ఘోరంగా పరిస్థితులు.. ముంచెత్తిన మురుగు నీరు.. కేసీఆర్ పై మర్డర్ కేసన్న బీజేపీ
Related Posts:
నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరుగడ్డ పరకాల... నాటి నెత్తుటి చరిత్రకు 72 ఏళ్ళుతెలంగాణాలో నిజాం నిరంకుశ పరిపాలనకు నిదర్శనంగా పరకాలలో నాడు జరిగిన దారుణ మారణ కాండ నిలుస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస బ్రతుకుల నుండి విముక్తి క… Read More
ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన - ఇక పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టం - అమలు దిశగా కేంద్రంకరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని. గడి… Read More
టాలీవుడ్లో డ్రగ్స్... మాధవీలత ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ రియాక్షన్...బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో డ్రగ్స్ లింకులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల నటి మాధవీలత పలు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసి… Read More
సీఎం కేసీఆర్పై భట్టి విక్రమార్క ఫైర్... రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని...సీఎల్పీ నేత, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కరోనా కల్లోలంత… Read More
చైనా అదే తొండి వాదన: ఫలితం తేలని బ్రిగేడ్ కమాండ్ స్థాయి సమావేశంన్యూఢిల్లీ: ఆగస్టు 29-30ల మధ్య రాత్రి చైనా బలగాలు ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో మోహరించాయని, స్టేటస్ కోను మార్చిందని భారత… Read More
0 comments:
Post a Comment