Sunday, August 9, 2020

స్వర్ణ ప్యాలెస్ మృతుల వివరాలు ఇవే: స్వర్ణ ప్యాలెస్‌పై ఎఫ్ఐఆర్: రమేష్ ఆసుపత్రిపైనా కేసు

విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతంపై నగర పోలీసులు రంగంలోకి దిగారు. ప్రైవేటు భవన సముాయాన్ని కోవిడ్ సెంటర్‌గా మర్చడానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఏ మాత్రం పాటించలేదంటూ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో.. కేసు నమోదు చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JfHnB

Related Posts:

0 comments:

Post a Comment