నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీలో మద్యం అమ్మకాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో మద్యం విక్రయాలపై స్పందించిన ఆయన ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారు అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే మద్యం తాగితే రెండు మూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. శిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు .. రాజధానిపై మింగ మెతుకు లేకున్నా... రఘురామ రచ్చ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YHje2u
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment