జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభానికితోడు అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసమ్మతి నేతలంతా కలిసి అధినేత్రి సోనియా గాంధీపై ముప్పేటదాడి జరుపుతున్నారు. కొత్త నాయకత్వం, పార్టీ ప్రక్షాళన అంశంపై సోనియాకు ఘాటు లేఖ రాసిన 23 మంది నేతలను కాంగ్రెస్ శ్రేణులు టార్గెట్ చేస్తున్న దరిమిలా.. ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31zaQUB
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment