Sunday, August 30, 2020

నూతన్ నాయుడును అరెస్ట్ చేయరా?: ఆనంద్ బాబు, బాధితుడికి మంత్రి పరామర్శి, సాయం

గుంటూరు: దళితులపై దాడులతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. బడుగులను హింసిస్తూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. దళితులపైదాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేస్తోందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOtPsO

Related Posts:

0 comments:

Post a Comment