గుంటూరు: దళితులపై దాడులతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. బడుగులను హింసిస్తూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. దళితులపైదాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేస్తోందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOtPsO
నూతన్ నాయుడును అరెస్ట్ చేయరా?: ఆనంద్ బాబు, బాధితుడికి మంత్రి పరామర్శి, సాయం
Related Posts:
ఒక స్థాయి ఉండాలంటే భారత్లో పెట్టుబడులు పెట్టండి: అమెరికాలో మోడీ పిలుపున్యూయార్క్: ఒక స్థాయి ఉన్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరంతా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు పిలుపున… Read More
జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశంజంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో … Read More
పీపీఏల సమీక్షపై కేంద్రం చెక్ ....! సీఎం జగన్కి లేఖ రాసిన విద్యుత్ మంత్రి..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలపై పున:సమీక్ష చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యుత్ డిస్కంల నష్టానిక… Read More
నో హరిజన్.. రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయంప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్కూళ్లు దాదాపు దళితుల ఇంటి దగ్గరలో ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో ముందు హరిజన్ అని పలుకుతారు. సాధ… Read More
సంపదలో క్షీణత: టాప్-10 భారతీయ సంపన్నులకేమైంది?న్యూఢిల్లీ: భారత కుబేరుల సంపద కరిగిపోతోందా? అంటే అవుననే అంటోంది తాజా నివేదిక. హురున్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ … Read More
0 comments:
Post a Comment