కరోనా మహమ్మారి భూగోళాన్ని చుట్టుముట్టి 10 నెలలు గడుస్తున్నా.. దాని ప్రభావం కొంచెం కూడా తగ్గలేదు. ఎపిసెంటర్లు మారుతున్నాయే తప్ప, వైరస్ వ్యాప్తి యథావిథిగా కొనసాగుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల లెక్కల ప్రకారం ఆదివారం నాటికి గ్లోబల్ గా మొత్తం కేసుల సంఖ్య 2.5 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు బలైపోయినవారి సంఖ్య 8.47లక్షలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32IR0pz
కరోనా విలయం: చైనాలో మరో రికార్డు - గ్లోబల్గా 2.5 కోట్లు దాటిన కేసులు - ట్రంప్ సభల్లో నో మాస్క్
Related Posts:
భారీగా పడిపోయిన బియ్యం ఎగుమతులు...ప్రభుత్వమే కారణమా..?న్యూఢిల్లీ: దేశంలోని బియ్యం వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ఎగుమతి పడిపోయింది. ఇందుకు కారణం ఆఫ్రికన్ దేశాల నుం… Read More
గాంధీ ఆస్పత్రికి మాయరోగం, టిక్కుటక్కుల్లో జూడాలుహైదరాబాద్ : మొన్న ఖమ్మం కార్పొరేషన్లో విధులు నిర్వహించకుండా టిక్కు టక్కులో మునిగితేలారు ఉద్యోగులు. సేమ్ సిచుయేషన్ గాంధీ దవాఖానకు పాకింది. అక్కడ ఉద్యో… Read More
కమల్నాథ్తో సుమిత్ర భేటీ.. ఎమ్మెల్యేల చేరికపైనే చర్చ..?భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాలు మస్తు రంజుమీదున్నాయి. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచక మారిపో… Read More
బీజేపీ చర్యలకు ఉద్దవ్ మద్దతు ? కర్ణాటక పరిణామాలను అభినందించిన శివసేన చీఫ్ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ చేసిన చర్యలకు మద్దతిచ్చింది. అయితే మరో రెండునెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన వైఖరి … Read More
ఆ ఇద్దరిపైనే కాంగ్రెస్ సమ్మకాలు..! బాద్యతలు మోసేది మాత్రం ఆయనే..!!ఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని ఆదుకునేది ఎవరనే అంశంపై సర్వత్రా వాడి వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అద్యక్ష పదవిని ప్రియాంక గాంధీ సు… Read More
0 comments:
Post a Comment