ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. 5100 రూట్లను ప్రైవేటీకరించామని ప్రభుత్వం తరఫున ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిమండలి తీసుకున్న ప్రొసిడింగ్స్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3721ilQ
TSRTC STRIKE:ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్టే కంటిన్యూ, ప్రొసిడింగ్స్ సీల్డ్ కవర్లో సమర్పణ..
Related Posts:
ఫిర్ ఏక్బార్... మోడీ సర్కార్: ఇది ప్రజల నినాదం అన్న ప్రధానిస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వంపై ప్రేమతో మరలా అధికారంలోకి ప్రజలు ఎలా తీసుకొచ్చారని పొలిటికల్ విశ్లేషకులు ఎన్నికల తర్వాత తలలు పట్టు… Read More
ఉగ్రదాడులపై అవసరమైతే ఆదేశ సహకారం కోరుతాం: రణిల్ విక్రమసింఘేశ్రీలంక ఉగ్రదాడులకు సంబంధించి అవసరమైతే పాకిస్తాన్ సహకారం కూడా కోరుతామని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఓ జాతీయ పత్రిక ఈమెయిల్ ద్వారా కొన్ని… Read More
ఉద్యమ పార్టీకి 18 ఏండ్లు..! సాదాసీదాగా ఆవిర్బావ ఉత్సవాలు..!!హైదరాబాద్ : ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జ… Read More
సీఈవో పరిధి దాటారు: ఎన్నికల సంఘానికి ఆ హక్కు లేదు: సీఈసీ కి చంద్రబాబు ఘాటు లేఖ..!ఏపిలో ఎన్నికల నాటి నుండి ఎన్నికల సంఘంతో నేరుగా తల పడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన అభ్యంతరాలతో నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్ను… Read More
సీజేఐపై కేసులో జస్టిస్ రమణ స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా..ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగడంతో … Read More
0 comments:
Post a Comment