ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. 5100 రూట్లను ప్రైవేటీకరించామని ప్రభుత్వం తరఫున ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిమండలి తీసుకున్న ప్రొసిడింగ్స్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3721ilQ
TSRTC STRIKE:ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్టే కంటిన్యూ, ప్రొసిడింగ్స్ సీల్డ్ కవర్లో సమర్పణ..
Related Posts:
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులుఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసన… Read More
అనిల్ అంబానీకి మాత్రమే మోడీ కాపలాదారుడు: రాహుల్ గాంధీబీహార్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. బీహార్లో ఓ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ… Read More
రాహుల్ గాంధీని అమేథీ తిరస్కరించింది...అందుకే మరో స్థానం: స్మృతీ ఇరానీ వ్యంగ్యాస్త్రాలున్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కా… Read More
విపక్ష కూటమిలో చీలిక ? మమతపై రాహుల్ విమర్శలు, వీరి మధ్య దూరానికి కారణమిదేనా ?మాల్దా : విపక్ష కూటమిలోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై రాహుల్గాంధీ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె, ప్రధాని మోదీ వ్యవహారశైలి ఒకేవిధంగా ఉ… Read More
కాంగ్రెస్ 26 సీట్లు...ఎన్సీపీ 22 స్థానాలు: మహారాష్ట్రలో పొత్తు ఖరారుముంబై:ఈ సారి లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 26 సీట్లలో పోటీ చేస్త… Read More
0 comments:
Post a Comment