ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. 5100 రూట్లను ప్రైవేటీకరించామని ప్రభుత్వం తరఫున ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిమండలి తీసుకున్న ప్రొసిడింగ్స్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3721ilQ
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment