Thursday, November 14, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, విలీన డిమాండ్‌ నుండి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ సమ్మెపై కార్మికులు కీలక డిమాండ్‌ నుండి వెనక్కి తగ్గారు. గత నలబై రోజులుగా విలీనంపై పట్టుబడుతున్న కార్మిక నేతలు తాత్కలికంగా విలీన డిమాండ్‌ను పక్కనబెట్టారు. విలీనం డిమాండ్ సమ్మెను పక్కదారి పట్టిస్తుందని ...అందుకే ఆ అంశాన్ని పక్కనబెడుతున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వినర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా... ప్రభుత్వం మిగిలిన అంశాలపై తమతో చర్చలు జరపాలని ఆయన కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qk21Jo

0 comments:

Post a Comment