దేశంలో కరోనా వ్యాప్తికి మతాలను ముడిపెడుతూ విద్వేషం వెళ్లగక్కుతోన్న తీరును న్యాయస్థానాలు మరోసారి గర్హించాయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ ముస్లింలను బలిపశులు చేశారంటూ బాంబే హైకోర్టు(ఔరంగాబాద్ బెంచ్) గతవారం ఆగ్రహం వ్యక్తం చేయగా, మొహర్రం పండుగపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ గురువారం సుప్రీంకోర్టు సైతం వర్గాలను టార్గెట్ చేయడంపై అనూహ్య వ్యఖ్యలు చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J8epr
ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో
Related Posts:
Lockdown lovers,భలే చాన్స్, ఎస్కేప్, పెళ్లికి కోర్టు గ్రీన్ సిగ్నల్,పోలీసులకు చిర్రెత్తి,కేసు పెట్టితిరువనంతపురం: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తల్లడిల్లిపోతున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమల… Read More
మణిపూర్ యువకులపై జాత్యహంకారం: కేటీఆర్ ఆగ్రహం, సూపర్మార్కెట్పై కేసుహైదరాబాద్: వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్లోకి విదేశీయులనే అనుమానంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను అనుమతించని ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మ… Read More
కరోనా : మంచి కబురు చెప్పిన ఈటెల.. కానీ లైట్ తీసుకోవద్దని హెచ్చరిక..తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివి.. లేదా వారి కాంటాక్ట్లో ఉన్నవారివేనని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల స్పష… Read More
కరోనా విలయం: రెండేళ్ల దాకా కోలుకోలేం.. మళ్లీ మహా ఆర్థిక మాంద్యం.. ఇదొక్కటే పరిష్కారం..ప్రస్తుత కరోనా విలయం ద్వరా తలెత్తే ఆర్థిక సంక్షోభం.. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం(గ్రేట్ డిప్రెషన్) కంటే దారుణంగా ఉంటుందని, రెండేళ్ల తర్వాత కూడా దా… Read More
హైదరాబాద్ చల్లబడింది: పలు ప్రాంతాల్లో శీతల గాలులతో భారీ వర్షంహైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో … Read More
0 comments:
Post a Comment