Saturday, June 20, 2020

హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా.. ముగ్గురు ఉన్నతాధికారులకు..?

హైదరాబాదు: ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడ లాడిస్తోంది. ఇప్పటికే ఈ మాయదారి రోగం పలు దేశాధినేతలను సైతం కలవరపెట్టింది. అమెరికాలో అయితే ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇక భారత్ కూడా కరోనా వైరస్ కేసుల్లో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కోవిడ్-19 విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే ఏపీలో 400కు పైగా కరోనా వైరస్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bs5C2h

Related Posts:

0 comments:

Post a Comment