హైదరాబాదు: ప్రపంచాన్ని కోవిడ్-19 గడగడ లాడిస్తోంది. ఇప్పటికే ఈ మాయదారి రోగం పలు దేశాధినేతలను సైతం కలవరపెట్టింది. అమెరికాలో అయితే ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇక భారత్ కూడా కరోనా వైరస్ కేసుల్లో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కోవిడ్-19 విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే ఏపీలో 400కు పైగా కరోనా వైరస్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bs5C2h
Saturday, June 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment