Thursday, July 2, 2020

ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..

ప్రతినెలా ఠంచనుగా ఒకటో తారీఖున జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు.. రోజులు గడుస్తున్నా వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించనందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్న ప్రభుత్వం.. మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతోంది. చంద్రబాబు వక్రబుద్ధి వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అధికార వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C2xWsl

Related Posts:

0 comments:

Post a Comment