Saturday, July 11, 2020

హోం క్వారంటైన్ లో రోజా .. నేను సేఫ్ గా ఉన్నా , ఆందోళన వద్దన్న నగరి ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మొత్తంగా 25,422 కేసులు నమోదు కాగా 292 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కూడా కరోనా బాధ తప్పడం లేదు. ఎమ్మెల్యేలు,మంత్రులకు కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZgJlhE

Related Posts:

0 comments:

Post a Comment