వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఉదయం ఏడు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరిన జగన్.. ఉ.11 గంటలకు మోడీని కలవనున్నారు. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్లో ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6c6tJ
మరికాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న జగన్
Related Posts:
ఆదివారమే మోదీ ఏపి పర్యటన..! నిరసన సెగ తప్పదా..??గుంటూరు/హైదరాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఏపి పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. మొన్న పలాసలో బహిరంగ … Read More
స్వీట్ మెమోరీస్: ఆవేశాలు- చాలెంజ్లు : భావోద్వేగం :నేటితో అసెంబ్లీ టర్మ్ ముగింపు ..!అయిదేళ్లు ఇట్టే గడిపోయింది. ఎమ్మెల్యేగా గెలవాలి..అధ్యక్షా అని అనాలి అనే కలలతో అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టిన ఎంతో మందికి ఈ టర్మ్లో ఇది చివ… Read More
జేడీఎస్ ఎమ్మెల్యే..కర్ణాటకలో మాయం: ముంబై ఆసుపత్రి ఐసీయూలో ప్రత్యక్షంబెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ కనిపించకుండా పోయిన జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యకర… Read More
వస్తా.. మళ్లీ పోటీ చేస్తా.. కోమటిరెడ్డి టార్గెట్ ఏంటో తెలుసా?నల్గొండ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస… Read More
కాంగ్రెస్ సమావేశంలో రాహుల్కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు పక్కప్కనే కాకుండా… Read More
0 comments:
Post a Comment