వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఉదయం ఏడు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలు దేరిన జగన్.. ఉ.11 గంటలకు మోడీని కలవనున్నారు. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్లో ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6c6tJ
మరికాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న జగన్
Related Posts:
ఉద్రిక్తత: బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడి, రేవంత్ రెడ్డి అరెస్ట్, కేసీఆర్కు లేఖహైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో నిరసనలకు దిగారు. కాంగ్రెస… Read More
ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్దం... ఏపీతో నీళ్ల పంచాయితీపై మరోసారి కుండబద్దలు కొట్టిన కేసీఆర్...తెలంగాణ నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా ఇదే విషయాన్ని మరోసారి స్ప… Read More
ఇప్పుడు పెట్టు \"నమస్తే ట్రంప్ \" కార్యక్రమం: మోడీపై చిదంబరం సెటైర్కరోనావైరస్ కేసుల వాస్తవ సంఖ్యను భారత్ దాచిపెడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు మాజీ కేంద్రమం… Read More
హాథ్రస్ దారుణం: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, మెడ ఎముక విరిగి..లక్నో: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హాథ్రస్ ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. బాధితురాలి గొంతునులిమి ఊపిరాడకు… Read More
పురుషుల్లో సెక్స్ కోర్కెలు సహజం.. నిరుద్యోగంతోనే అత్యాచారాలు... : మార్కండేయ కట్జూహత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సత్వర న్యాయం జరిగేలా నిందితులను ఎన్కౌంటర్ చ… Read More
0 comments:
Post a Comment