ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగింపు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే జూన్ 30న నీలం పదవీకాలం ముగియగా.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆమెను పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సెప్టెంబర్ 30 వరకూ నీలం పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పుడు మరోసారి మరో మూడు నెలల పాటు పొడిగింపు ఇవ్వాలని సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/312zLhV
ఏపీ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు- కేంద్రానికి జగన్ మరో లేఖ....
Related Posts:
లిక్కర్ ఫ్రెండ్లీ స్టేట్: కరోనా వేళ ఇలాంటి దారుణాలా?: జగన్కు పవన్ కళ్యాణ్ చురకలుఅమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏపీ సర్కారు మద్యం దుకాణాలు తెరవడంపై నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కేసులు భారీగా… Read More
ఏ ప్రాతిపదికన ఆ దర్శకుడికి అంత విలువైన భూమిని కట్టబెట్టారు..? టీ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న..!హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో కూడా తెలంగాణ సర్కార్ కు హైకోర్టు నుండి ముట్టికాయలు తప్పడం లేదు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడంలో దేశంలోని అన్ని రాష… Read More
కిమ్ జాంగ్ ‘మరణం’ వెనుక రహస్యమిదే.. ‘ఫేక్ టెక్నిక్’తో ద్రోహుల గుర్తింపు.. ఉ.కొరియాలో బీభత్సమే..'అనగనగా ఒక రాజ్యం.. అందులో అంతర్గత సంక్షోభం.. ఆ సమయంలోనే వేటకెళ్లిన రాజు తిరిగిరాడు.. అప్పటికే పీఠంపై కన్నేసిన కొందరు.. శతృదేశాలతో కలిసి కుట్రలకు తెరల… Read More
చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి రారా ? రానివ్వడం లేదా ? ఏ జరుగుతోంది ?కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి పనిచేయడం చూస్త్తూనే ఉన్నాం. కలిసి పనిచేసే అవకాశం ఉన్నా లేకపోయినా కనీస… Read More
చంద్రబాబు మారడంతే... బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా ? : విజయసాయి ఫైర్వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు . ఏపీలో లిక్కర్ షాపులు తెరవతంతో జనాలు ఎగబడుతున్న తీరుపై టీడీపీ విమర్శల వర్షం కురిపిస్తుంద… Read More
0 comments:
Post a Comment