సైంటిస్టులు, డాక్టర్లు, ప్రభుత్వాల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి మరింత భయానకంగా విజృంభిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,906 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణకాగా, 410 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5.30లక్షలు, మరణాల సంఖ్య 16వేలు దాటింది. రాబోయే రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38azk8E
లాక్ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్గా 1కోటి దాటిన కేసులు..
Related Posts:
కశ్మీరే కాదు పీవోకే కూడా.. ట్రంప్ కామెంట్లపై విపక్షాల నిరసనతో రాజ్నాథ్ సెటైర్లున్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిళ్లాయి. ప… Read More
అలా \"బంగారు తెలంగాణ\" రాదు.. ఐపీఎస్ అధికారి బాంబ్.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా..?హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్ బాంబ్ పేల్చారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… Read More
కాంగ్రెస్-జేడీఎస్ దోస్తానా..డౌటేనా? రాహుల్ టార్గెట్లో సిద్ధు!బెంగళూరు: కర్ణాటకలో 14 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) మధ్య స్నేహ సంబంధాలు ఇక ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. అధికారా… Read More
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధిక మోసం...! ఇప్పడు అందరికంటే పెద్ద స్నేహం... అక్భరుద్దిన్ ఓవైసీఏ పార్టీయైనా అధికారంలో ఉంటే ఒక లెక్క, లేకుంటే ఒక లెక్కా...ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో మొదటి నుండి కొనసాగుతున్న తంతు ఇది. అధికారంలోకి రావడానికి ఇతరుల కాళ… Read More
అవును.. ఆ ముగ్గురూ కలుసుకున్నారు.. ఏపి కి కాపు కాసినట్టేనా.. చిరంజీవి మర్మం, మతలబు ఏంటి ?అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో సంచలనంతో ముందుకెళ్తుంటాయి. ఊహకు అందని విషయాలు, అనుకోని మలుపులు ఏపి రాజకీయాల్లో జరిగిపోతుంటాయి. జనసేన పార… Read More
0 comments:
Post a Comment