Monday, June 29, 2020

ఇన్‌స్టాలో గుంటూరు విద్యార్థిని న్యూడ్ వీడియోలు: ఛార్జిషీట్: భయం పుట్టించేలా: వాసిరెడ్డి పద్మ

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని చోటు చేసుకున్న ఆకృత్యంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. తోటి విద్యార్థిని పట్ల ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని అన్నారు. వారిని ఊరికే వదలబోమని హెచ్చరించారు. చట్టప్రకారం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31mrB5U

Related Posts:

0 comments:

Post a Comment