గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని చోటు చేసుకున్న ఆకృత్యంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. తోటి విద్యార్థిని పట్ల ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని అన్నారు. వారిని ఊరికే వదలబోమని హెచ్చరించారు. చట్టప్రకారం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31mrB5U
ఇన్స్టాలో గుంటూరు విద్యార్థిని న్యూడ్ వీడియోలు: ఛార్జిషీట్: భయం పుట్టించేలా: వాసిరెడ్డి పద్మ
Related Posts:
చంద్రబాబు దోపిడీ: టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, జగన్ను సీఎం చేస్తామని ప్రకటనకడప/హైదరాబాద్: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత మేడా మల్లికార్జున రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండుల… Read More
ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూ: ఏదో ఓ పార్టీ ఇష్యూ కాదు.. కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే?న్యూఢిల్లీ: సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ సోమవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన కార్యక్రమంలో షుజా … Read More
నడిచే దేవుడికి కన్నీటి వీడ్కోలు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్, లక్షల మంది హాజరు !బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంచనా… Read More
ఉద్యోగాలు కల్పిస్తేనే దేశం ఆర్థికంగా పుంజుకుంటుంది: రఘురాంరాజన్మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వం నుంచి వారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి మోడీ సర్కారు తెలుసుకుని అమలు చేస్తే దేశం అభివృద్ధి… Read More
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం, టార్గెట్ మోడీ-యోగి: ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలున్యూఢిల్లీ: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూతురు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమెకు క… Read More
0 comments:
Post a Comment