Saturday, April 13, 2019

నకిలి ఐటీ దాడులు, ఎయిర్ పోర్ట్ కస్టమ్స్, సెంట్రల్ జీఎస్ టీ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు!

బెంగళూరు: నకిలి ఆదాయపన్ను సోదాలు (ఐటీ దాడులు) చేసిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)కు చెందిన 21 మంది కష్టమ్స్ అధికారుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్తకు లంచం ఇవ్వాలని కష్టమ్స్ అధికారులు వేదింపులకు గురి చేశారని కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyKBqQ

Related Posts:

0 comments:

Post a Comment