Friday, October 11, 2019

సిగ్గురాలేదు! అవే అబద్ధాలు.. అదే సొల్లు: చంద్రబాబును ఏకిపారేసిన విజయసాయి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తోపాటు ఆ పార్టీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శల దాడి చేశారు. చంద్రబాబుకు ఇంకా సిగ్గురాలేదని, మళ్లీ అవే అబద్ధాలు, అదే సొల్లు చెబుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.  సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IGvI2w

Related Posts:

0 comments:

Post a Comment