న్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయ స్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఇక దాదాపు తుది అంకానికి చేరుకున్నట్టే. సుప్రీంకోర్టు దీనిపై డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు తనకు తానే డెడ్ లైన్ విధించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చేనెల 17వ తేదీన చోటు చేసుకునే వాదోపవాదాలే.. తుది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VxVyL9
అయోధ్య భూ వివాదానికి త్వరలో తెర: అదే తుది రోజు: తనకు తానే డెడ్ లైన్ విధించుకున్న సుప్రీంకోర్టు
Related Posts:
పాక్కు మోడీ దిమ్మతిరిగే షాక్, నీళ్లు వెళ్లకుండా నిర్ణయం: ఏమిటీ ఇండస్ వాటర్ ట్రీటీ?న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్ను మన వైపు నుంచి భారత ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది! భారత్ నుంచి దాదాపు అన్ని రకాల చర్య… Read More
వ్యాపారి బంపరాఫర్: పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్, నిన్న ఢిల్లీ, నేడు చత్తీస్గఢ్నయారాయపూర్: పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనిపై భారత్ యావత్తు ఆగ్రహంతో ఉంది. ప్రపంచ దేశాలు ఈ తీవ్రవాద దాడ… Read More
హాహా.. సంతోషంగా ఉంది!: జూనియర్ ఇంజినీర్ పరీక్షలో టాపర్గా సన్నీలియోనిపాట్నా: బీహార్లో జూనియర్ ఇంజనీర్ పరీక్షలకు వచ్చిన దరాఖాస్తుల్లో సన్నీలియోని టాపర్గా (మెరిట్ లిస్ట్ ఆధారంగా) నిలిచింది. ఈ పేరుతో ఉన్నవారు టాపర్గా ని… Read More
భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో … Read More
హైదరాబాద్ లో మళ్లీ గుప్పుమన్న డ్రగ్స్ .. విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ… Read More
0 comments:
Post a Comment