Tuesday, July 28, 2020

చచ్చిపోతున్నారిక్కడ... నీ ఖాందాన్‌ని కాదు,ప్రజలను కాపాడు.. కేసీఆర్‌ను చీల్చి చెండాడిన రాకేష్ మాస్టర్

కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో ద్వారా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే... ముఖ్యమంత్రి,ఆయన కొడుకు బయటకు రాకుండా ఉండటమేంటని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jOIpJz

Related Posts:

0 comments:

Post a Comment