ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు. కన్నాపై సోము వీర్రాజు అనూహ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CZL1Un
ఏపీ ఎమ్మెల్సీలుగా జకియా, రవీంద్రబాబు - నామినేట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ..
Related Posts:
షాకింగ్ డేటా.. లాక్ డౌన్లో మహిళలపై గృహ హింస ఎంతలా పెరిగిందంటే..లాక్ డౌన్ పీరియడ్లో మహిళలపై గృహ హింస పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పంజాబ్ తమ … Read More
coronavirus:కుత్బుల్లాపూర్ 3 జోన్లలో కంటైన్మెంట్ ఎత్తివేత, 14 రోజులుగా నో పాజిటివ్ కేసు...కరోనా వైరస్ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కొన్నిప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఆ జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేరింది. వాస్తవానికి హై… Read More
మహిళా ఎస్ఐకి భర్త పాద పూజ.. హైదరాబాద్లో ఆసక్తికర ఘటన..కరోనా వైరస్పై పోరులో వైద్యులు,పోలీసులు,పారిశుద్ద్య కార్మికులు సైనికుల్లా ముందుండి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ వారు అం… Read More
గుజరాత్లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు: సీఎంకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడున్యూఢిల్లీ/అమరావతి: గుజరాత్లోని వీరావల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వరాష్ట్రం రప్పించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయత్నాలు ప్రార… Read More
ఇది న్యూస్ రీల్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. అమెరికన్లకు అదిరిపోయే వార్త చెప్పిన పెద్దాయన..వాషింగ్టన్/హైదరాబాద్ : అమెరికా వణికిపోతోంది.. అమెరికన్లు గజగజలాడిపోతున్నారు. ఇపుడున్న కరోనా ఉధృతికే భయబ్రాంతులకు గురవుతున్నారు. అలాంటిది ఇదేముంది.. ఇం… Read More
0 comments:
Post a Comment