ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు. కన్నాపై సోము వీర్రాజు అనూహ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CZL1Un
ఏపీ ఎమ్మెల్సీలుగా జకియా, రవీంద్రబాబు - నామినేట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ..
Related Posts:
చంద్రబాబు, దేవినేని ఉమ లుచ్చాలు.. అమ్మ మొగుడు అంటూ కొడాలి నాని ఫైర్తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై టీడీపీ నేతల… Read More
గమ్యం లేని ప్రయాణంలా మారిన ఆర్టీసి సమ్మె..! దారి చూపాల్సింది ఇక న్యాయస్థానమే..!!హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె గమ్యం లేని ప్రయాణంలా మారింది. కార్మికులు ఏ డిమాండ్ తోనైతే సమ్మెకు పిలుపునిచ్చారో ఆ ప్రధాన డిమాండ్ ను తా… Read More
రాహుల్కు మరోసారి ఎదురుదెబ్బ.. తిరగబడిన మరో కేసు...కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ వాణిజ్య సంస్థ కాదు అని రాహుల్ గాంధీ పేర్కొనడం అతనిని … Read More
వర్షిత అత్యాచారం.... నిందితుడి అరెస్ట్... గతంలోను చిన్నారులపై అత్యాచారం చేసిన ఘనుడుతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని లారీ డ్రైవర్ రఫీగా పోలీసులు గుర్తించ… Read More
తెరచుకున్న శబరిమల ఆలయం: 10 మంది ఏపీ మహిళలను వెనక్కి పంపారుతిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం శనివారం తెరచుకుంది. 41 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు … Read More
0 comments:
Post a Comment