వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతీ విషయానికీ ప్రభుత్వంతో లింకు పెట్టి మరీ విమర్శలకు దిగుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టి ఢిల్లీలో ఉంటూనే రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయినా వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/301835O
దూకుడు పెంచిన రఘురామ- మౌనంగా వైసీపీ- కారణాలివేనా ?
Related Posts:
దీదీ సంచలనం : బీజేపీకి ఓటేయమంటోన్న కేంద్ర బలగాలుకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పేర్కొన… Read More
చౌకీదార్ నహీ : లీడర్ చాహియే, మోదీపై హార్థిక్ సెటైర్లుగాంధీనగర్ : ప్రధాని మోదీపై కాంగ్రెస్ యువనేత హార్థిక్ పటేల్ సెటైర్లు వేశారు. దేశ ప్రజలకు కాపాలాదారుని అని మోదీ అంటోన్న నేపథ్యంలో హర్థిక్ స్పందించారు. న… Read More
చంద్రబాబు వ్యాఖ్యలే ప్రధాన అజెండాగా ఐఏఎస్ ల సమావేశం .. కోరం లేక వాయిదాఏపీ ఎన్నికలను పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్ప… Read More
ఇంటర్ ఫలితాల అవకతవకలు ... కేటీఆర్ ఆ పని చెయ్యటం వల్లే ఇదంతా జరిగిందా ?తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయినట్టు రావటంతో మనస్తాపం చెందిన విద్యార్థులు … Read More
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతిహైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ఏమరుపాటు ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితం అంధకారమవుతోంది. ఇంటర్ ఫలితా… Read More
0 comments:
Post a Comment