Monday, March 29, 2021

దారుణం.. చిమ్మ చీకట్లో పొలంలో ఒంటరిగా కరోనా పేషెంట్... గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో...

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదని అధికార యంత్రాంగం ఎంతలా మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ సోకినవారి పట్ల కొన్నిచోట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారిని కనీసం గ్రామంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సాలేగూడకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u0g3QE

0 comments:

Post a Comment