కరోనా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదని అధికార యంత్రాంగం ఎంతలా మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ సోకినవారి పట్ల కొన్నిచోట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారిని కనీసం గ్రామంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సాలేగూడకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u0g3QE
దారుణం.. చిమ్మ చీకట్లో పొలంలో ఒంటరిగా కరోనా పేషెంట్... గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో...
Related Posts:
వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసంలో విషాదం: పరామర్శిస్తోన్న నాయకులుకడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు … Read More
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా గానీ: ముఖ్యమంత్రి భార్యకు సోకిన వైరస్: ఆసుపత్రిలోముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కల్లోలాన్ని కొనసాగిస్తూనే ఉంది. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మంగళవారం … Read More
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ ఫైర్బ్రాండ్: నాడునిప్పు రాజేసి..!తిరుపతి: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్.. తిర… Read More
ఎస్ఈసీగా నిమ్మగడ్డ చివరి రోజు: ఏం చేయబోతున్నారు?: నీలం సాహ్నీకి బాధ్యతల అప్పగింతఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం బుధవారం నాటితో ముగియనుంది. 2016లో అప్పటి చంద్రబాబు నాయుడి ప… Read More
Vakeel Saab: పవన్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్... వకీల్ సాబ్కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు...పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అనుమతి నిరాకరించారు. ఏప్రిల్ 3న యూసుఫ్గూడలోని పోల… Read More
0 comments:
Post a Comment