కరోనా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదని అధికార యంత్రాంగం ఎంతలా మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ సోకినవారి పట్ల కొన్నిచోట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారిని కనీసం గ్రామంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సాలేగూడకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u0g3QE
దారుణం.. చిమ్మ చీకట్లో పొలంలో ఒంటరిగా కరోనా పేషెంట్... గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో...
Related Posts:
రూ.25 లక్షలు వద్దు.. న్యాయం చేయండి, అబ్దుల్ సలామ్ అత్త, ఆ పోలీసులను విధుల నుంచి తొలగించాలని..అబ్దుల్ సలామ్ అత్త మాబూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సలామ్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.25 లక్షలు అందజేస్తామని తెలి… Read More
కాంగ్రెస్కు చేతకాక, మాపై నిందలా: బీహార్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్పాట్నా/హైదరాబాద్: ఏఐఎంఐఎం పార్టీ తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ … Read More
ఎవరు గెలిచారన్నది కాదు..: బీహార్ ఎన్నికల ఫలితాలపై సోనూ సూద్ ఆసక్తికర వ్యాఖ్యలుపాట్నా: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాడ్డౌన్లో వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాకు చేరుకునేందుకు అడగకుండానే సాయం చేసి రియల… Read More
Bigg Boss Telugu:ఏంమాయ చేసిందో... టైటిల్ ఆమెకే ఫిక్స్..ఈ సారి మహిళా కోటా..!హైదరాబాదు: బిగ్బాస్ తెలుగు సీజన్ క్రమంగా రక్తి కడుతోంది. షోను ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు నిర్వాహకులు ఏ ఒక్క అవకాశాన్ని జారవడవడం లేదు. కంటెస్టెంట్ల … Read More
ఓటమి ఒప్పుకోని ట్రంప్- బైడెన్ను అడ్డుకునేందుకు భారీ వ్యూహం- ఏం జరగబోతోంది ?అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడినప్పటికీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో మాత్రం ప్రతిష్టంభన వీడటం లేదు. మ్యాజిక్ మార్కు 270 దాటేసినప్ప… Read More
0 comments:
Post a Comment