న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా ఈ తగ్గుదల కొనసాగుతూ వస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. పండగల సీజన్లోనూ కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aonIAH
పండగల సీజన్లోనూ ఫర్వాలేదనిపించేలా: కరోనా కట్టడిలో సక్సెస్..అయినా
Related Posts:
ఎన్డీఏ నుంచి మరో పార్టీ ఔట్? - బీజేపీ ద్రోహం చేసిందన్న ఎన్పీపీ - మణిపూర్లో మళ్లీ హైడ్రామాఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో నెలన్నర తర్వాత మళ్లీ పొలిటికల్ హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తలపెట్టిన కేబినెట్ ప్రక్షాళన.. భారతీయ జనతా … Read More
బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్త… Read More
ఇది విశ్వనగరమా... మురికి కూపమా .. కేటీఆర్ ఎక్కడ..? రేవంత్ రెడ్డి ఫైర్తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు ముంచె… Read More
జస్వంత్ సింగ్: వాజపేయికి ‘హనుమంతుడు’ ఎలా అయ్యారు?భారతదేశ విదేశాంగ, ఆర్థిక, రక్షణ మంత్రిగా బాగా గుర్తింపు పొందిన కొద్దిమంది నాయకులలో జస్వంత్ సింగ్ ఒకరు. విదేశాంగ మంత్రిగా ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద సవా… Read More
వైఎస్ వివేకా హత్య కేసు అప్డేట్- పులివెందుల చెప్పుల డీలర్ల చుట్టూ సీబీఐ దర్యాప్తు..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండోదశ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు స్ధానికులను విచారించడంతో పాటు వివ… Read More
0 comments:
Post a Comment