"మా " పోలింగ్ సందడి ప్రారంభమైంది. ఊహించని విధంగా పోలింగ్ ప్రారంభ సమయానికే ప్రముఖ నటులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మోహన్ బాబు పోలింగ్ కేంద్రం వద్ద ప్రధాన పోటీ దారులుగా ఉన్న విష్ణు - ప్రకాశ్ రాజ్ తో చేతులు కలిపించారు. వారిద్దరూ ఆలింగనం చేసుకోవటం పోలింగ్ ముందు ఆసక్తి కరంగా మారింది. రెండు ప్యానళ్లకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BsDMgN
చిరంజీవి-మోహన్ బాబు ఫ్రెండ్స్.. పవన్ : పరీక్ష రాసాను-రిలాక్స్ గా ఉన్నా ..విష్ణు : మా పోలింగ్ హైలైట్స్..!!
Related Posts:
మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు,… Read More
తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లుతిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగద… Read More
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్పై వేటు.. సంతానమే కారణమా?హైదరాబాద్ : కార్పొరేటర్గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్… Read More
లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి... ఇజ్రాయిల్ కంపనీబీరు బాటిల్స్ పై జాతిపిత మహాత్మ గాంధీ బోమ్మను ముద్రించిన ఇజ్రాయిల్ కంపనీ భారత దేశానికి క్షమాపణాలు చెప్పింది. భారతీయుల సెంటిమెంట్ను ఆగౌరవ పరిచినందుకు … Read More
ఖరీఫ్కు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం ఓకే.. ఎంత పెరిగిందో తెలుసా ..!! ముగిసిన క్యాబినెట్న్యూఢిల్లీ : వానాకాలం పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతోపాటు మూడు ఎయిర్పోర్టులను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేం… Read More
0 comments:
Post a Comment