ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. డేటా దొంగతనానికి పాల్పడిన కారణంగా టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్ లను నిషేధించిన గంటల వ్యవధిలోనే.. భారత్ బాటలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం చైనా దిగ్గజ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. తాజాగా మరో భారీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZqbmC9
భారత్లో చైనా కంపెనీలపై భారీ పిడుగు.. హైవే ప్రాజెక్టులకు నో.. 4జీ టెండర్లూ రద్దు.. మోదీ దూకుడు..
Related Posts:
ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నికల వేళ..జాతీయ ఛానల్ సర్వే సంచలనం..!ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో సర్వేలు మరింత వేడిని పెంచుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఏపిలో సాగుతున్న ఎన్నికల పోరులో జాతీయ… Read More
ఎన్నికల ఖర్చు అకౌంట్లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన ప… Read More
నీరవ్ మోడీకి షాక్: ఈడీ అభ్యర్థనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టులండన్ : ఆర్థిక నేరగాడు.. లండన్లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అక్కడి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. భారత్నుంచి ఎన్ఫోర్స… Read More
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు లైన్ క్లియర్ చేస్తున్నారా? అంటే… Read More
టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే: తెలంగాణలో కొనసాగుతున్న కారుజోరు...దక్షిణాదిలో పెరిగి బీజేపీ ఓటుశాతంఎన్నికలవేళ సర్వేల హోరు సాగుతోంది.తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ వీఎంఆర్ సంయుక్త సర్వే తన ఫలితాలను బయటపెడుతూ వాటిపై విశ్లేషణ చేసింది. గతంలో అంటే … Read More
0 comments:
Post a Comment