సంఘటన ఎలాంటిదైనా.. సందర్భాలు ఏవైనా.. శవాలపై పేలాలు ఏరుకోవడమే చంద్రబాబు నైజమని, ఆయన దాన్ని ఎప్పటికీ వదిపెట్టబోడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీలో ఏడాది కిందటే కరోనా వైరస్ వచ్చుంటే బాగుండేదనే క్రూరత్వం బాబులో, ఆయనను సమర్థిస్తున్న ఎల్లో మీడియాలో కనిపిస్తున్నదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తద్వారా ఏడాది కిందట ఇదే సమయానికి ఏపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bKLNR1
ఏపీలో ఏడాది కిందటే కరోనా వైరస్.. వచ్చుంటే బాగుండనే క్రూరత్వం చంద్రబాబుది: వైసీపీ ఫైర్
Related Posts:
Maharashtra, Haryana exit polls: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే అధికారమన్న ఎన్డీటీవీన్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట… Read More
ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టేముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్… Read More
ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో మరో ట్విస్ట్.. అప్పుడేమో నటితో పరార్..! ఇప్పుడేమో మరో కోణం..!!చెన్నై : తిరుచ్చిలోని ప్రముఖ జ్యువెల్లరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల మేర చోరీ దొంగతనం జరిగిందన్న వా… Read More
exit poll: మహారాష్ట్ర-హర్యానా బీజేపీవే, ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పిందంటే? మహాలో మజ్లిస్కు 1 సీటున్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింద… Read More
టీవీ9 ఎగ్జిట్పోల్-మహారాష్ట్రలో బీజేపీ-సేనకే మళ్లీ పట్టం, హర్యానాలో కూడా, విపక్షానికే కాంగ్రెస్..మరాఠా గడ్డపై బీజేపీ-శివసేన మరోసారి జెండా ఎగరేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించబోతోంది. ఈ మేరకు టీవీ9 సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించా… Read More
0 comments:
Post a Comment