న్యూయార్క్: భయానక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త అంశాన్ని కనిపెట్టారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్..క్రమంగా వాసనను కోల్పోతారని, రుచి తెలియకుండా పోతుందని తేల్చారు. దీనిపై హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమెరికాలో లక్షా 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dGDxTU
కరోనా వైరస్లో కొత్త ట్విస్ట్: పేషెంట్లకు వాసన, రుచి తెలియట్లేదంటే..మృత్యువు సమీపించినట్టేనట
Related Posts:
పోస్టల్ బ్యాలెట్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్కారు - సారు - పదహారు నినాదంతో బరిలో దిగిన టీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఎన్నికల్లో 16 స్థానాలు తమవేనని అంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతు… Read More
అన్న బాటలో భూకబ్జాలు , బెదిరింపులు .. నయీం చెల్లి, బావ అరెస్ట్తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం నయీం బినామీ ఆస… Read More
రేపే కౌంటింగ్ : 42 రోజుల నిరీక్షణకు తెర.. మధ్యాహ్నానికి ఫలితాలపై అంచనా..తెలంగాణలో హోరాహోరిగా సాగిన ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. 42రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో గత నెల 11న ఎన్నికలు జరగగా.… Read More
ఏపీలో లొల్లి షురూ.. చంద్రగిరిలో టీడీపీ వైసీపీ ఏజెంట్ల పరస్పర దాడిఏపీలో చంద్రగిరి ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చంద్రగిరి లో పోలింగ్ జరగటం అనతరం రీ పోలింగ్ విషయంలో జరిగిన రగడ నేపధ్యంలో చంద్రగ… Read More
16 స్థానాల్లో గెలుస్తున్నాం..! పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన కేసీఆర్..!!హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలువబోతున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణులు ర… Read More
0 comments:
Post a Comment