ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులుగా నిర్ధారించిన నెల్లూరు, విశాఖలో ఇద్దరు కోలుకున్నట్లు ప్రభుత్వం తాజా హెల్త్ బులిటెన్ లో స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UK7olD
ఏపీలో కరోనా ఫ్రీ జిల్లాలివే - ఒక్క కేసూ నమోదు కాని వైనం.. అసలు కారణాలివేనా ?
Related Posts:
ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్న… Read More
తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి: ఒకే వార్డు నుండి ఇద్దరూ పోటీ: ఏం జరుగుతోంది...!వర్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తాడిపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే నియోజకవర్గ పరిధిలో హింస చోటు చేసుక… Read More
ఉత్కంఠకు తెరదించిన కేసీఆర్: టీఆర్ఎస్ రాజ్య సభ అభ్యర్థులు వీరేతెలంగాణా సీఎం గులాబీ బాస్ ఎట్టకేలకు ఉత్కంఠ కు తెర దింపారు . రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు . తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వె… Read More
73కు చేరిన కరోనా కేసులు.. దేశమంతటా ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలుకరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73 ప… Read More
ఎస్వీబీసీ ఛైర్మన్ గా కమెడియన్ పృధ్వీ రూపాయి కూడా తీసుకోలేదా ? అంతా రీయింబర్స్ మెంటేనా !ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేసిన అరునెలల కాలంలో రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు తీసుకోలేదంటూ ఈ మధ్య కమెడియన్ పృధ్వీ చేస్తున్న వాదనలో నిజమెంత ? ఎస్వీబీసీ ఖ… Read More
0 comments:
Post a Comment