న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశ రాజధాని నుంచి శుక్రవారం ఆయన బయలుదేరిన ప్రత్యేక విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనితో ఆయన మళ్లీ న్యూఢిల్లీకి చేరుకోవాల్సి వచ్చింది. ఇంజిన్ లో ఏర్పడిన లోపాలను సరి చేసిన అనంతరం ఆయన మళ్లీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LdC6SK
Friday, April 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment