వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార సర్వం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ధిక్కార సర్వం వినిపిస్తున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన వైసీపీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని లోక్ సభ సచివాలయం కూడా ఆమోదించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32w1N83
రఘురామరాజుకు మరో ఝలక్.. లోక్ సభలో సీటు మార్చిన వైసీపీ... మరో ఇద్దరికీ.
Related Posts:
మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా అంటున్న తెలంగాణా గవర్నర్ తమిళిసైతెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిస్థితు… Read More
లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. పాటించాల్సిన పద్దతులు ఇవే..డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151 ధనం మూలం మిధం జగత్ అన్నారు .ప్రతి వారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంత మంది ఎంత శారీరక శ్ర… Read More
సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా చర్చిస్తా... పవన్ కళ్యాణ్ఆర్టీసీ కార్మికుల సమస్యపై తానే స్వయంగా సీఎం కేసీఆర్తో సమావేశమై, ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ సానుకూ… Read More
జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి పైన గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారుల్లో కొందరికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. జగన్ కేసుల్లో మ… Read More
బాగ్దాదీతో పాటు హతమైంది ముగ్గరు చిన్నారులు కాదు: పెంటగాన్అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ హతమైన ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిపై జరిగిన అటాక్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను విడుదల చేసింది. డిఫెన్స్ శాఖ వి… Read More
0 comments:
Post a Comment