Friday, July 31, 2020

కల్తీ మద్యానికి 21 మంది బలి... పిట్టల్లా రాలిపోతున్న జనం... విచారణకు ఆదేశించిన సీఎం...

పంజాబ్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించిన 21 మంది మృతి చెందారు. అమృత్‌సర్,బతాలా,తర్న్ తరన్ జిల్లాల్లో బుధవారం రాత్రి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కల్తీ మద్యం మరణాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దీనిపై విచారణకు ఆదేశించారు. కల్తీ మద్యం సేవించి జనం పిట్టల్లా రాలుతుండటంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. కల్తీ మద్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xe0y9M

Related Posts:

0 comments:

Post a Comment