బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా అంతిపుర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబందించి సోషల్ మీడియాలో వీర జవాన్లకు వ్యతిరేకంగా పోస్టు చేసిన ముగ్గురు విద్యార్థులను బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముగ్గురు బెంగళూరు శివార్లలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWV8PB
Monday, February 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment