ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై కేసు పెడతానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి సంచలన ప్రకటన చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవహారాల పై ఆయన సీరియస్ గా స్పందిచా రు. ఏపిలో అవినీతి తారాస్థాయికి చేరిందని..ప్రభుత్వ మార్పు కోసం రాజ శ్యామల యాగం చేస్తానని ప్రకటించారు. తితిదే లో పాలన అంతా..విశాఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWV56n
ముఖ్యమంత్రిపై కేసు : ప్రభుత్వ మార్పు కోసం యాగం : స్వరూపానంద స్వామి సంచలనం
Related Posts:
జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు.… Read More
మార్చి మొదటి వారం నుండే ఒంటిపూట బడులు.. విద్యాశాఖ నిర్ణయంరానున్నది వేసవి కాలం . ఎండలు మండే కాలం . గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం వుందని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో తెలంగాణ రాష్… Read More
బుద్గాంలో కూలిన జెట్ విమానం .. ఇద్దరు పైలట్ల దుర్మరణంశ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో ఓ జెట్ విమానం కుప్పకూలింది. బుద్గాం జిల్లాలో ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది. జెట్ విమానంలో ఇద్దరు మృతిచెందినట్టు పోలీసులు… Read More
నిజామాబాద్ రైతన్నల పోరాటం.. హైదరాబాద్ పాదయాత్రకు అడ్డంకులునిజామాబాద్ : మద్దతు ధర ఇవ్వాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. పలుమార్లు ఆందోళనకు దిగినా అటు పాలకులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. జాతీయ రహదారిపై బైఠాయ… Read More
పాక్కు ఎదురుదెబ్బ : భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు...కూల్చేసిన భారత్ఢిల్లీ: మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ … Read More
0 comments:
Post a Comment