సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం 5 శాతం పెంచుతూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం తీసుకొచ్చారని గుర్తుచేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం 90 శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చాచ్చారని మండిపడ్డారు. దీంతో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతు ఉన్నాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMvPwh
ఒక్కొక్కరిపై 1.50 లక్షల అప్పు, తీసుకొస్తోన్న అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయండి: భట్టి
Related Posts:
దారుణం: అమెరికా అధ్యక్ష రేసు... తులసీ గబ్బార్డ్ హిందూజాతీయ ముద్రవేసే ప్రయత్నంవాషింగ్టన్: వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవాలని అనుకుంటున్న హవాయి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్కు చేదు అనుభవం ఎదురవుతోంది.… Read More
బ్యాంకులో స్పైడర్ మ్యాన్ ప్రత్యక్షం..ఫోటోలు వైరల్సాధారణంగా కొన్నేళ్లపాటు ఓ ఉద్యోగం చేశాక ఎవరైనా సరే పదవీవిరమణ చేయక తప్పదు. అయితే రిటైర్మెంట్ అనేది అందరికీ ఓ మంచి జ్ఞాపకంలా మిగిలిపోవాలని ఉద్యోగులు భా… Read More
జగన్పై హత్యాయత్నం కేసు..! వచ్చేనెల 12 కి వాయిదా..!!విజయవాడ/హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ గతంల… Read More
నరేంద్ర మోడీ! అమిత్ షా ఆరోపణలు నిరూపించగలరా?: మమతా బెనర్జీకోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేసిన పేయింటింగ్లను కొందరు చిట్ఫండ్ సంస్థల యజమానులు కోట్ల రూపాయలకు కొ… Read More
ముక్కులో ట్యూబ్తో బడ్జెట్ చదివిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయ… Read More
0 comments:
Post a Comment