న్యూఢిల్లీ/ ముంబై/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కేసులు 3 లక్షలు దాటిపోయాయి. శుక్రవారం ఒక్కరోజు భారత్ లో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య చూస్తుంటే ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా తరువాత భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UGROYz
Coronavirus: భారత్ ను నిలువునా ముంచేసిన ‘పాంచ్’సిటీలు ఇవే, కరోనా కాటుతో విలవిల !
Related Posts:
ఉద్యోగులను ఖుషీ చేసే ఫిట్మెంట్... సీఎం కేసీఆర్ కీలక హామీలు.. వేటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...?తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 29శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేయాలని సీ… Read More
స్టీల్ ప్లాంట్పై కేంద్రం మరో క్లారిటీ- అమ్ముడుకాకపోతే మూసేస్తాం- ప్రైవేటీకరణకు బెదిరింపులువిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఓవైపు ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. అంతే కాదు స్టీల్ ప్లాంట్పై రోజుక… Read More
హైదరాబాద్ రోడ్లపై నగ్నంగా బైక్ నడుపుతున్న యువకుడు... షాక్ తింటున్న వాహనదారులుహైదరాబాద్ రోడ్లపై ఓ యువకుడు నగ్నంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్లేవారిని షాక్కి గురిచేస్తున్నాడు. మంగళవారం(మార్చి 9) తిరుమలగిరి మిలటరీ ప్రాంత… Read More
కేంద్రం నుంచి కొత్త ముఖ్యమంత్రి: శాసనసభా పక్ష భేటీకి హాజరు: ఎన్నిక లాంఛనమేనా?డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరికొత్త రాజకీయాలకు తెర తీసింద… Read More
ఒకేరోజు వైఎస్ జగన్ సొంత జిల్లాకు రెండు స్వీట్ న్యూస్: వేలమందికి ఉద్యోగాలుకడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు ఒకే రెండు శుభవార్తలు వెలువడ్డాయి. ఈ రెండూ.. ఆ జిల్లాను పారిశ్రామికంగా పురోగమింపజేసేవే. వెనుక… Read More
0 comments:
Post a Comment