న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న బ్రిజెల్ దేశానికి భారత్ నుంచి టీకా వెళ్లనుంది. ఇప్పటికే మనదేశ ఫార్మా సంస్థలతో బ్రెజిల్ సంప్రదింపులు జరిపింది. తాజాగా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా కోవాగ్జిన్ టీకాను సరఫరా చేసేందుకు అక్కడి మెడికల్ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XAUhVu
Tuesday, January 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment