రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ నిర్ణయానికి అసెంబ్లీలో తీర్మానం తర్వాతే వైసీపీ సర్కారుకు గడ్డు కాలం మొదలైంది. అటుపై మండలి రద్దు, ఎన్నికల కమిషనర్ మార్పు, అమరావతి భూకుంభకోణంపై విచారణ, చంద్రబాబు గత నిర్ణయాలపై దర్యాప్తు.. తదితర వ్యవహారాల్లో జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LixTxX
హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారు
Related Posts:
Fact check : కరోనా వైరస్ను ఆస్పిరిన్తో నయం చేయవచ్చా...?కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోం… Read More
ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ … Read More
IPL 2020: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ... యువ ఆటగాళ్లకు క్లాస్దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత… Read More
రాసలీలల మంత్రి ఔట్ .. క్యాబినెట్ లోకి కవిత ఇన్ ? తెలంగాణాలో ఆసక్తికర చర్చతెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్… Read More
రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎ… Read More
0 comments:
Post a Comment